వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాఠశాల విద్యార్థి కిడ్నాప్‌

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌ నగర్‌: మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్‌ లో గల పీఎన్‌ ఆర్‌ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న నరేష్‌ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్‌ చేశారు. సోమవారం పాఠశాలకు వెళ్లిన తమ కొడుకు ఇంటికి తిరిగిరాలేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలం నుంచి కిడ్నాపర్లు ఫోన్‌ చేసినట్లు వారు తెలిపారు. కుటుంబతగాదాలతోనే ఎవరైన కిడ్నాప్‌ నకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X