అన్నీ అబద్ధాలే: రామారావు
హైదరాబాద్: తనపై విద్యార్థినులు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు టీవీ రామారావు అన్నారు. తమపై టీవీ రామారావు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఇద్దరు నర్సింగ్ విద్యార్థినులు శనివారం హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై ఆరోపణలు చేసిన ఇద్దరు విద్యార్థినులు కూడా ఆరు నెలల క్రితమే తమ కళాశాలలో చేరారని ఆయన చెప్పారు.
కొత్తగా కళాశాలలో చేరిన అమ్మాయిలు ఫీజులు కూడా చెల్లించలేదని, ఆదే విషయం అడిగానని, సెలవులు ముగిసి తిరిగి వచ్చిన తర్వాత చెల్లిస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. తనపై కుట్రపూరితంగా ఫిర్యాదులు చేస్తున్నారని ఆయన అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరి కాదని ఆయన నర్సింగ్ విద్యార్థినులకు సూచించారు.
More From
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
తిరుమలలో చంద్రబాబు కుటుంబం- క్యూలైన్ ద్వారా దర్శనం, భక్తులతో కలిసి అన్నప్రసాదం -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications