చైనాలో అశాంతి: 140 మంది మృతి
రుంఖీ:చైనాలోని జింజియాగ్ ప్రాంతంలో చెలరేగిన జాతిపరమైన అశాంతిలో 140 మంది మృతి చెందారు. దశాబ్దాలుగా ఇంతటి జాతిపరమైన అశాంతి చెలరేగలేదు. ఆదివారం మొదలైన ఈ ఘర్షణ సోమవారం కూడా చెలరేగింది. వేలాది మంది వీధుల్లోకి వచ్చి అశాంతిని ప్రజ్వరిలింపజేశారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని అధికార వర్గాలంటున్నాయి.
ఈ ఘర్షణలో 800 మందికి పైగా గాయపడ్డారు.దీనికి సంబంధించి వందలాది మందిని అరెస్టు చేసినట్లు స్థానిక వార్తా సంస్థ తెలిపింది. ప్రజలు పోలీసుల కారుపై కూడా దాడి చేసారు. బస్సులకు, ఇతర వాహనాలకు నిప్పంటించారు.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications