భారత విద్యార్థుల కోసం వర్కింగ్ గ్రూప్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థుల రక్షణ కోసం వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేయాలని భారత్, ఆస్ట్రేలియాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఉరు దేశాల పరస్పర సహకారంతో ఈ వర్కింగ్ గ్రూప్ పని చేస్తుంది. ఆస్ట్రేలియా ఉన్నత స్థాయి బృందం, భారత ఓవర్సీస్ మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య జరిగిన సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇరు దేశాల్లోని విద్యా ఏజెంట్లను నియంత్రించడంపై తొలుత ఆ గ్రూప్ దృష్టి పెడుతుంది. వ్యవస్థలో ఈ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నందున ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని భారత ఓవర్సీస్ ఇండియన్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కె.మోహన్ దాస్ చెప్పారు.
More From
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications