నన్ను షేక్ కు అమ్మజూపారు: ఫాతిమా
హైదరాబాద్: హైదరాబాదులోని సైదాబాద్లో నివాసం ఉంటున్న పాతిమా నయీమ్ అనే యువతి తన బంధువులు తనను దుబాయ్ షేక్ లకు అమ్మజూపారని ఆరోపించింది. బంధువుల చెర నుంచి తప్పించుకున్న ఆ యువతి తనకు రక్షణ కల్పించాలంటూ సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. తాము కేసు నమోదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెప్పారు. అమ్మాయికి అన్యాయం జరగకుండా చూస్తామని వారన్నారు.
ఫాతిమా నయీమ్ కు తల్లిదండ్రులు లేరు. ఆమె తన సన్నిహత బంధువుల ఇంట్లో ఉంటూ స్టాన్లీ గర్ల్స్ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. తన బంధువులు తనను దుబాయ్ షేక్ కు అమ్మజూపారని, దాంతో తప్పించుకుని పోలీసులను ఆశ్రయించానని ఫాతిమా నయీమ్ మీడియాతో చెప్పింది. తనకు రక్షణ లేకుండా పోయిందని ఆమె అంటోంది.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications