నన్ను షేక్ కు అమ్మజూపారు: ఫాతిమా
హైదరాబాద్: హైదరాబాదులోని సైదాబాద్లో నివాసం ఉంటున్న పాతిమా నయీమ్ అనే యువతి తన బంధువులు తనను దుబాయ్ షేక్ లకు అమ్మజూపారని ఆరోపించింది. బంధువుల చెర నుంచి తప్పించుకున్న ఆ యువతి తనకు రక్షణ కల్పించాలంటూ సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. తాము కేసు నమోదు చేశామని, తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెప్పారు. అమ్మాయికి అన్యాయం జరగకుండా చూస్తామని వారన్నారు.
ఫాతిమా నయీమ్ కు తల్లిదండ్రులు లేరు. ఆమె తన సన్నిహత బంధువుల ఇంట్లో ఉంటూ స్టాన్లీ గర్ల్స్ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. తన బంధువులు తనను దుబాయ్ షేక్ కు అమ్మజూపారని, దాంతో తప్పించుకుని పోలీసులను ఆశ్రయించానని ఫాతిమా నయీమ్ మీడియాతో చెప్పింది. తనకు రక్షణ లేకుండా పోయిందని ఆమె అంటోంది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications