విద్యార్థి మృతితో అట్టుడికిన శ్రీనగర్
శ్రీనగర్: నిరసనలు హింసాత్మకంగా మారడంతో జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ సాధారణ జనజీవితం అస్తవ్యస్తంగా మారింది. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థి శవం పాత బస్తీ ప్రాంతంలో కనిపించడంతో నిరసనలు పెల్లుబికాయి. 20 ఏళ్ల ఆస్రార్ అహ్మద్ దర్ అనే విద్యార్థి శనివారం నాడు వైసుమా నుంచి అదృశ్యమయ్యాడు. అతని శవరం రైన్ పూరిలో కనిపించింది.
విద్య్రార్థిని పోలీసులు గానీ భద్రతా బలగాలు గానీ తీసికెళ్లి చంపేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థి మృతి వార్త తెలిసిన వెంటనే శ్రీనగర్ లో అల్లర్లు చెలరేగాయి. దుకాణాలపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రెండు భద్రతా బలగాల వాహనాలకు నిప్పంటించారు. శ్రీనగర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications