లాడెన్ అక్కడున్నాడు..
లండన్ : ఒసామా బిన్ లాడెన్తో సహా అల్ఖైదా నేతలందరూ ఆఫ్గన్లోనే ఉన్నారని పాక్ అంతర్గత మంత్రి రహమాన్ మాలిక్ అన్నారు. ''మేము ఇప్పటికే పాకిస్థాన్లో అల్కాయిదా నాయకుల కోసం మా దళాలతో తూర్పార పట్టాం. కాని వారి జాడ కానరాలేదు. అల్కాయిదా నాయకులు లాడెన్తో పాటు ఇతర అగ్రనేతలందరూ అఫ్ఘానిస్తాన్ నుంచే తమ తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తెలిసింది. వారు బహుశా కునార్ ప్రాంతంలో ఉండవచ్చు. అక్కడకు చేరుకునేందుకు మా దళాలు మార్గాలు అన్వేషిస్తున్నాయి"" అని చెప్పారు. పాక్లోనే లాడెన్ ఉన్నాడని స్వాత్లోయలో అమెరికా దళాలు జరిపిన దాడుల్లో అధికంగా సాధారణ పౌరులు చనిపోతున్నారని మాలిక్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సండే టైమ్స్ ప్రతినిధి తెలిపారు.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications