Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్టీసీ బస్సు బోల్తా: ఒకరి మృతి

APSRTC Bus
మెదక్‌: ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌ కు వస్తున్న ఆర్టీసీ బస్సు మెదక్‌ జిల్లా రామాయంపేట వద్ద బోల్తా పడింది. ఈ దుర్ఘనలో ఒకరు మృతి చెందగా, సుమారు 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉంటే బోల్తా పడిన బస్సు కింద మరికొందరు ప్రయాణికులు ఉన్నారు. దాంతో బస్సును తొలగించి వీరిని రక్షించేందుకు క్రేన్‌ లు తెప్పిస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం డ్రైవర్, కండక్టర్ పరారీలో ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+