కోటి ఇస్తా..రేప్ చేయించుకో!!

మాయవతిపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రీటా బహుగుణ జోషిని అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్కు పంపించారు. రీటాకు మొరాదాబాద్ కోర్టు తాత్కాలిక బెయిల్ను ఇచ్చేందుకూ తిరస్కరించింది. మరోవైపు, జోషి ఇంటిపై బిఎస్పీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న వ్యక్తుల దాడి చేసారు. బహిరంగ సభలో రీటా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మౌనం వహించారంటూ మాయావతి, సోనియాగాంధీపైనా మండిపడ్డారు.
అలాగే ఈ వ్యాఖ్యలు లోక్సభలో గందరగోళానికి దారితీయడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి వెలుపల నుంచి మద్దతునిస్తున్న బిఎస్పీ మద్దతు ఉపసంహరణపై ఆలోచనలో పడే వరకూ వెళ్ళింది. అయితే తాను చేసిన వ్యాఖ్యలు మాయావతిని బాధపెట్టిఉంటే క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నా.. ఆమె హింసాత్మక చర్యలకు దిగుతున్నారని రీటా ఆరోపించారు. ఇదంతా తనమీద పన్నుతున్న కుట్రలో భాగమేనని విమర్శించారు. జిల్లా జైల్లో ఉన్న రీటాను మాజీ క్రికెటర్, మొరాదాబాద్ కాంగ్రెస్ ఎంపీ అజారుద్దీన్ పరామర్శించారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications