తిరుపతిలో చిరు కార్యక్రమాలివి

Chiranjeevi
తిరుపతి: ప్రజారాజ్యం పార్టీ అధినేత, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి రెండురోజుల పర్యటనలో భాగంగా శనివారం తిరుపతికి రానున్నారు. హైదరాబాదు నుంచి విమానంలో బయలుదేరి ఉదయం 8గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుంచి బయలుదేరి పద్మావతిఅతిథిగృహంలో సేదతీరుతారు.

- 9.30 గంటలకు చిన్నబజారు వీధి, తీర్థకట్ట వీధుల్లోని వర్తకులతో సమావేశం.
- 11గంటలకు రోడ్డు వెడల్పులో షాపులు కోల్పోతున్న తీర్థకట్టవీధి, చిన్నబజారు వీధులను సందర్శిస్తారు.
- 11.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు కార్పొరేషన్‌ కార్యాలయ ఆవరణలోని లలిత కళా ప్రాంగణంలో ప్రజలనుంచి వినతిపత్రాలు స్వీకరిస్తారు.
- పద్మావతి అతిథిగృహంలో సాయంత్రం 4గంటలకు పల్లివీధి వాసులతో సమావేశం
- సాయంత్రం 4.30గంటలకు తాటితోపులోని అబ్జర్వేషన్‌ హోం సందర్శన
- 6గంటల నుంచి నియోజకవర్గ నాయకులతో సమావేశం
- 19వ తేదీ ఉదయం 9.30గంటలకు పద్మావతి అతిథిగృహంలో ప్రెస్‌ మీట్‌
- 10.30గంటలకు మంచినీటి బోరు ప్రారంభం
- 11.30గంటలకు రుయా, ప్రసూతి ఆస్పత్రుల సందర్శన
- మధ్యాహ్నం 2.30గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి విమానంలో హైదరాబాదుకు పయనం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+