మెడిసిన్ సీటు దక్కని 9వ ర్యాంకర్
విజయవాడ: ఎంసెట్ మెడిసిన్ తొమ్మిదో ర్యాంకరుకు చేదు అనుభవం ఎదురైంది. తొమ్మిదో ర్యాంకర్ సాయిరాంకు సీటు కేటాయించడానికి అధికారులు నిరాకరించారు. ఎంసెట్ మెడిసిన్ కౌన్సెలింగ్ సోమవారం విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో జరుగుతోంది. వయస్సు సరిపోను లేదనే కారణంతో సాయిరాంకు అధికారులు సీటు నిరాకరించారు.
మెడిసిన్ లో సీటు కోసం 17 ఏళ్ల వయస్సు దాటాల్సి ఉంది. సాయిరాంకు ఆ వయస్సు లేదని అధికారులు చెప్పారు. వైద్య విద్యా మండలి (ఎంసిఎ) నిబంధనల వల్లనే తాము సాయిరాంకు సీటు ఇవ్వలేకపోయామని, ఇందులో తామేమీ చేయలేమని వారంటున్నారు. కాగా, ఆరో ర్యాంకర్ వర్ష గాంధీ వైద్య కళాశాలలో సీటు తీసుకుంది.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications