వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబ్లీపై మహారాష్ట్రకు సుప్రీం నోటీసులు
మహారాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా తన తప్పును సుప్రీంకోర్టు ముందు అంగీకరించిందని, ఇది మంచి పరిణామమని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్ అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీకి 14 గేట్లు నిర్మిస్తే ప్రభుత్వం సుప్రీంకోర్టు నాలుగు గేట్లను మాత్రమే చూపిందని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు విమర్శించారు.
న్యూఢిల్లీ maharastra supreme court సుప్రీంకోర్టు మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు godavari river babli project
Story first published: Tuesday, July 21, 2009, 12:16 [IST]