హక్కుల కమిషన్ కు లడ్డూ ఫిర్యాదు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో తనను అన్యాయంగా ఇరికించి పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని గుర్విందర్ సింగ్ అలియాస్ లడ్డూ బుధవారం మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. ఏడాది పాటు తనను చిత్రహింసలకు గురి చేశారని అతను ఫిర్యాదు చేశాడు.
అయేషా కేసులో తన కుమారుడి అన్యాయంగా ఇరికించి తన ప్రతిష్టను పోలీసులు దెబ్బ తీశారని లడ్డూ తండ్రి అమర్ జిత్ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. ఆయన 27 మంది పోలీసులపై మానవ హక్కుల కమిషనుకు ఫిర్యాదు చేశాడు. తన ప్రతిష్టను దెబ్బ తీశారని అమరజిత్ 2 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. అయేషా హత్య కేసులో పోలీసులు లడ్డూను అరెస్టు చేసి అతని పాత్ర లేదని తేల్చారు. ప్రస్తుతం ఈ కేసులో సత్యంబాబు అనే నిందితుడు చేరాడు.
More From
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications