తెరాసకు మరో నేత గుడ్ బై

తెరాస అసమ్మతి నాయకులకు ఒక ఉమ్మడి వేదిక లేకుండా పోయింది. కొంత మంది కాంగ్రెసు వైపు వెళ్లడానికి సిద్ధపడుతుండగా, మరి కొంత మంది తెలుగుదేశం వైపు చూస్తున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి, కెకె మహేందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాస రెడ్డి, నీల పద్మ వంటి నాయకులు ఈ నెల 3వ తేదీన కాంగ్రెసులో చేరే అవకాశం ఉంది. కాగా, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి అధికారికంగా కాంగ్రెసులో చేరబోరని, ఆ పార్టీతో చెలిమి చేస్తారని అంటున్నారు. రాములమ్మపై చర్య తీసుకునే విషయంపై చర్చించడానికి శనివారం మధ్యాహ్నం తెరాస పోలిట్ బ్యూరో సమావేశం కానుంది.
More From
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications