వైయస్ పాలనలో బాంబులే: బాబు

హైదరాబాదు అభివృద్ధి తమ హయాంలోనే జరిగిందని వైయస్ చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. హైదరాబాద్ అభివృద్ధి ఏమైనా జరిగిందంటే అది తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చంద్రబాబు అన్నారు. వైయస్ తీరు చూడబోతుంటే చార్మినార్ ను, గొల్కొండను తానే కట్టించానని అనేట్లున్నారని ఆయన వ్యాఖ్యానించారు. నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడం వల్లనే వైయస్ పాలనలో ఫ్లై ఓవర్లు కూలుతున్నాయని ఆయన అన్నారు. తన ఆస్తులపై, వైయస్ ఆస్తులపై సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణకు తాను సిద్ధమని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా రెఫరెండానికి కూడా తాను సిద్ధమని ఆయన చెప్పారు.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications