ఎల్బీ నగర్ పిఎస్ లో లాకప్ డెత్?

పోలీసుల వాదనతో జనార్దన్ బంధువులు విభేదిస్తున్నారు. తీవ్రంగా కొట్టడంవల్లనే జనార్దన్ మరణించాడని వారంటున్నారు. జనార్దన్ తప్పు అంగీకరించాడని, అందువల్ల కొట్టాల్సిన అవసరం కూడా తమకు లేదని పోలీసులంటున్నారు. కాగా, జనార్దన్ తో పాటు ఉన్న సుధాకర్ ను లాకప్ లో వేశారు. సుధాకర్ చేత పోలీసులు ఏం జరిగిందనే విషయం చెప్పించి ఉంటే అనుమానాలు నివృత్తి అయి ఉండేవని వాదన వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే, జనార్దన్ మృతదేహానికి పోస్టు మార్టం జరుగుతోంది. జనార్దన్ పోలీసుల దెబ్బల వల్లనే మరణించాడని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇస్తున్నారు. సుధాకర్, జనార్దన్ గతంలో కూడా నేరాలు చేసి చాదర్ ఘాట్ పోలీసు స్టేషన్ నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తూ ఎటిఎం నేరాలు మొదలు పెట్టారు.
More From
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏడు రోజుల్లోనే ఆరు బ్యాంకుల్లో చోరీ.. కానీ దోచుకుంది మాత్రం..? -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications