ఈ శతాబ్ది అతి పెద్ద కరువు: ప్రణబ్

కరువు పరిస్థితుల ప్రభావం ఆర్థిక పెరుగుదలపై కూడా పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. దేశంలోని 161 జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈ ప్రకటన చేశారు. కాగా, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కరువు పరిస్థితులపై సమీక్షలు జరుపుతున్నారు. మన్మోహన్ సింగ్ 13వ ఆర్థిక సంఘం చైర్మన్ విజయ్ కేల్కర్, ప్రణాళికా సంఘం కార్యదర్శి సుధా పిళ్లైలతో సమావేశమై కరువు పరిస్థితులపై సమీక్ష జరిపారు.
More From
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications