ఈ శతాబ్ది అతి పెద్ద కరువు: ప్రణబ్

కరువు పరిస్థితుల ప్రభావం ఆర్థిక పెరుగుదలపై కూడా పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. దేశంలోని 161 జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈ ప్రకటన చేశారు. కాగా, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కరువు పరిస్థితులపై సమీక్షలు జరుపుతున్నారు. మన్మోహన్ సింగ్ 13వ ఆర్థిక సంఘం చైర్మన్ విజయ్ కేల్కర్, ప్రణాళికా సంఘం కార్యదర్శి సుధా పిళ్లైలతో సమావేశమై కరువు పరిస్థితులపై సమీక్ష జరిపారు.
More From
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications