రైతులతో చెలగాటం: బాబు

తెలంగాణను కరవు ప్రాంతంగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు నివారణ చర్యల్లో భాగంగా రైతులకు సబ్సిడీ కింద విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని తెరాస సభ్యుడు హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. రోజుకు ఐదుగురు చొప్పున రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆయన అన్నారు. సహాయం అందించకపోతే రైతుల ఆత్మహత్యలు ఆగవని ఆయన అన్నారు.
కరువు పరిస్థితులపై ప్రభుత్వం ఎలాంటి అలసత్వం ప్రదర్సించడం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి కె. రోశయ్య అన్నారు. కరవు సహాయ చర్యల కోసం ప్రభుత్వం అధికారులతో సీరియస్ గా చర్చిస్తోందని ఆయన చెప్పారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి ఇదివరకే సభలో చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. మొన్నటి మంత్రి వర్గం సమావేశంలో కూడా ఎజెండాను పక్కన పెట్టి కరువుపై చర్చించినట్లు ఆయన తెలిపారు. రైతులకు సబ్సిడీలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన చెప్పారు.
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
AP Cabinet: ఏపీ కేబినెట్ ప్రక్షాళనకు ముహుర్తం ..! ఐదుగురికి ఛాన్స్? జనసేనకు మరో మంత్రి..! -
మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications