రైతులతో చెలగాటం: బాబు

తెలంగాణను కరవు ప్రాంతంగా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు నివారణ చర్యల్లో భాగంగా రైతులకు సబ్సిడీ కింద విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాలని తెరాస సభ్యుడు హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. రోజుకు ఐదుగురు చొప్పున రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆయన అన్నారు. సహాయం అందించకపోతే రైతుల ఆత్మహత్యలు ఆగవని ఆయన అన్నారు.
కరువు పరిస్థితులపై ప్రభుత్వం ఎలాంటి అలసత్వం ప్రదర్సించడం లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి కె. రోశయ్య అన్నారు. కరవు సహాయ చర్యల కోసం ప్రభుత్వం అధికారులతో సీరియస్ గా చర్చిస్తోందని ఆయన చెప్పారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి ఇదివరకే సభలో చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. మొన్నటి మంత్రి వర్గం సమావేశంలో కూడా ఎజెండాను పక్కన పెట్టి కరువుపై చర్చించినట్లు ఆయన తెలిపారు. రైతులకు సబ్సిడీలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన చెప్పారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?











Click it and Unblock the Notifications