కేరళకు బాంబు బెదిరింపులు

ఇ మెయిల్ బెదిరింపులు గురువారం సాయంత్రం కొన్ని మీడియా సంస్థలకు కూడా వచ్చాయని పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ టామిన్ జె. థాచెంకరీ చెప్పారు. ఇమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని కనిపెట్టామని ఆయన చెప్పారు. కంప్యూటర్ ఐపిని కనుక్కోవడానికి ప్రాథమిక సమాచార నివేదిక రావాల్సి ఉందని ఆయన చెప్పారు.
ఇ మెయిల్ జకీర్ హుస్సేన్ పేర వచ్చింది. తాను కొత్తగా ఏర్పాటు చేసిన మలబార్ ముజాహిద్ హెడ్ నని చెప్పుకున్నాడు. దాని కేంద్ర కార్యాలయం కరాచీలో ఉన్నట్లు తెలిపాడు. తమకు ఐఎస్ఐ, లష్కరే తోయిబా మద్దతు ఉందని చెప్పుకున్నాడు. శుక్రవారం బాంబు పేలుళ్లు ప్రారంభమవుతాయని బెదిరించాడు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications