ఆంధ్రజ్యోతిపై దావా వేస్తా: ఎంపీ

కరువు పరిస్థితిలో రైతులు తాగుడుకు బానిసలై అప్పుల పాలవుతున్నారని, అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. పార్లమెంటు సభ్యుడి వ్యాఖ్యలను ఒక టీవీ చానెల్ పదే పదే ప్రసారం చేసింది. రైతుల ఆత్మహత్యలను ప్రోత్సహించకూడదని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి రాజగోపాల్ వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు.












Click it and Unblock the Notifications