కల్తీ కల్లుకు మరొకరు మృతి
హైదరాబాదు శివారులోని రాజేంద్ర నగర్ పరిధిలో మంగళవారం ఓ మహిళ మరణించిన విషయం తెలిసిందే. కల్తీ కల్లు సేవించిన పలు ప్రాంతాలకు చెందిన రాజేంద్రనగర్ పరిధిలోని స్థానికులు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. కల్లు ఈ ప్రాంతానికి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలనుంచి సరఫరా అవుతుంది.
Comments
Story first published: Wednesday, August 19, 2009, 10:19 [IST]