స్వైన్ ఫ్లూ మృతులు 44 మంది

స్వైన్ ఫ్లూ మరణాల విషయంలో కర్నాటక రెండో స్థానానికి చేరుకుంది. కర్నాటకలో 11 మంది మరణించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 24 మంది మరణించారు. పూణేలోనే 16 మంది చనిపోయారు. గుజరాత్ లో ఐదుగురు మరణించారు. కేరళ, తమిళనాడుల్లో ఒక్కరేసి మృతి చెందారు.
కొత్తగా దేశంలో 159 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 2,401కి చేరుకుంది. ఢిల్లీలో గురువారం తొలిసారి ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. కర్నాటకలో కృష్ణవేణి, కల్పన అనే ఇద్దరు మహిళలు గురువారం మరణించారు. ప్రేమ ఈ నెల 16వ తేదీన మరణించింది. ఎడ్వర్డ్ మోహన్ బుధవారం మరణించాడు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications