వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెసు క్షమాపణ చెప్పాలి: జార్జి
తనకు సిబిఐ నుంచి క్లీన్ చిట్ అవసరం లేదని, శవపేటికల కొనుగోలు ఫైలు తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు తన వద్దకే రాలేదని సిబిఐ నిర్ధారణ చేసుకుందని ఆయన అన్నారు. అమరవీరుల రక్తం తాగినట్లు తనపై కాంగ్రెసు ఆరోపణలు చేసిందని ఆయన గుర్తు చేశారు. తనపై కాంగ్రెసు తప్పు రాజకీయ దాడి చేసి బలగాలను నైతికంగా దెబ్బ తీసే పనికి పూనుకుందని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, August 24, 2009, 15:50 [IST]