అంతు పట్టడం లేదు: చిదంబరం

మృతదేహాలు కర్నూలు జిల్లాలోని ప్రమాద స్థలంలోనే ఉన్నాయని ఆయన చెప్పారు. వాటిని కర్నూలుకు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. మృతదేహాలను హైదరాబాదుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని ఆయన అన్నారు. రాజశేఖరరెడ్డి మరణం తనను ఎంతో కలచివేస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications