అది కన్నీటి "విడుపులపాయ"

వైఎస్ మరణవార్తతో కడప జిల్లా శోకసంద్రంలో ముగిసింది. ఆత్మీయనేతను ఆఖరిసారిగా చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు అక్కడకు చేరుకుంటున్నారు. కిక్కిరిసిన జనంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డి అంత్యక్రియలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పీఆర్పీ అధినేత చిరంజీవి, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్, పలువురు సిని ప్రముఖుల తిరుపతి నుంచి ప్రత్యేక బస్సులో ఇడుపులపాయకు బయలుదేరారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications