ఇక మీతో మాట్లాడను

సరిగ్గా ఇలాంటి ఉదంతమే వైఎస్ ఎప్పుడూ స్మరించే ఇందిరా గాంధీ జీవితంలోనూ చోటుచేసుకుంది. దాదాపు పాతికేళ్ల క్రితం ఆనాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ భువనేశ్వర్ పర్యటనలో 'నా చివరి రక్తపు బొట్టు కూడా భారత జాతికి సేవ చేయడంలో సంతృప్తి చెందుతానని, ప్రజాసేవకోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమేన"ని ప్రకటించారు. ఆమె ప్రకటన యాధృచ్ఛికమే అయినప్పటికీ ఆ మరుసటి రోజు (అక్టోబర్ 31న) ఢిల్లీలోని ఆమె నివాసంలోనే సెక్యూరిటీ గార్డులు జరిపిన కాల్పులలో దారుణ హత్యకు గురైన సంఘటన తెలిసిందే.
More From
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications