హైదరాబాద్:ఇంజనీరింగ్
కన్వీనర్
కోటాలో
మొదటి
విడత
సీట్ల
కేటాయింపు
ఆదివారం
జరగనుంది.
శనివారం
రాత్రి
నుంచి
ప్రారంభించే
అవకాశం
ఉందని
రాష్ట్ర
ఉన్నత
విద్యామండలి
చైర్మన్
కె.సి.రెడ్డి
సూచనప్రాయంగా
చెప్పారు.
రాత్రి
ఎన్ని
గంటలకు
అ
న్నది
మాత్రం
కచ్చితంగా
ఆయన
చెప్పడం
లేదు.
ఆదివారం
మాత్రం
కచ్చితంగా
సీట్ల
కేటాయింపు
పూర్తి
చేయనున్నట్లు
వెబ్
కౌన్సెలింగ్
అధికారి
కె.రఘునాథ్
తెలిపారు.