సిఎం వాదన బాధిస్తోంది: జగన్

కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయాన్ని మనందరం అనుసరిద్దామని ఆయన చెప్పారు. అధిష్ఠాన వర్గం నిర్ణయాన్ని శిరసా వహిద్దామని ఆయన సూచించారు. నాన్న వైయస్ మృతికి సంతాపం ప్రకటించిన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications