వైయస్ సంతాప సభకు బ్రేక్

డి. శ్రీనివాస్ ఎంతగా సర్ది చెప్పినా వారు వినలేదు. మీ అభిప్రాయాలను పార్టీ అధిష్ఠానవర్గానికి వినిపిస్తామని, మౌనంగా ఉండాలని వైయస్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి చేసిన విజ్ఞప్తిని కూడా వారు ఖాతరు చేయలేదు. దీంతో సభను అర్థాంతరంగా ముగించారు. వక్తలెవ్వరూ ప్రసంగించలేదు. ఈ సభలో మాజీ ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నాదెండ్ల భాస్కరరావు, కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు తదితర ముఖ్యనేతలు ఈ సమావేశానికి వ్చచారు. వైయస్ సన్నిహిత మిత్రుడు కెవిపి రామచంద్రరావు గద్దించిన తర్వాత కార్యకర్తలు మౌనం వహించారు. ఆ తర్వాత సంతాపం ప్రకటించినట్లు, సభను ముగిస్తున్నట్లు డి. శ్రీనివాస్ చెప్పారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications