జెట్ పైలట్ల సమ్మె విమరణ

యాజమాన్యం ఉద్వాసన పలికిన నలుగురు పైలట్లను తిరిగి తీసుకోవడానికి అంగీకరించిందని పైలట్ల యూనియన్ నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్ నాయకుడు సాం థామస్ చెప్పారు. ఇతర సమస్యలపై చర్చకు సంప్రదింపుల గ్రూప్ ను ఏర్పాటు చేస్తారు. ఐదు రోజుల సమ్మె వల్ల సంభవించిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదని సరోజ్ దత్తా చెప్పారు. జెట్ ఎయిర్ వేస్ రెవెన్యూ గణనీయంగా తగ్గింది. ప్రయాణికుల సంఖ్య 23 వేల నుంచి 7,500కు పడిపోయింది.
More From
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications