సి - బ్లాక్ కు రోశయ్య

రోశయ్యను మరింత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి నిర్ణయించుకోవడం వల్లనే పార్టీ ఆ సూచన చేసినట్లు భావిస్తున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ఒత్తిడి తగ్గుతున్న కొద్దీ పావులు కదిపే పద్ధతిని పార్టీ అధిష్ఠాన వర్గం ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. నిజానికి సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి సంతాపం ప్రకటిస్తూ తీర్మానం చేయాల్సి ఉంది. కానీ దానికన్నా ముందే జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే తీర్మానానికి వైయస్ వర్గీయులు ఒడిగట్టవచ్చుననే భయంతో సిఎల్పీ సమావేశం నిర్వహించడం లేదనే మాట వినిపిస్తోంది. అదే సమయంలో వైయస్ మృతికి సంతాపం ప్రకటించడానికి రాష్ట్ర ఉభయ సభల సమావేశం కూడా నిర్వహించాల్సి ఉంది. అందుకు కూడా జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండే ప్రధాన అడ్డంకిగా మారింది.
సిఎల్పీ సమావేశాన్ని రేపో మాపో ఏర్పాటు చేయవచ్చుననే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పుడిప్పుడే సమావేశ పరిచే ఆలోచనలో పార్టీ అధిష్ఠాన వర్గం లేనట్లు కనిపిస్తోంది. అట్లని రోశయ్యను సుదీర్ష కాలం ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశం కూడా లేదంటున్నారు. జగన్ వర్గీయులు చల్లబడి, తాము రూపొందించిన ఫార్ములాను జగన్ అంగీకరించే వరకు రోశయ్యను కొనసాగించే అవకాశం ఉందని అంటున్నారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications