కాంగ్రెసుతో తెంచుకోం: పవార్

రెండు నుంచి నాలుగు సీట్ల కోసం కాంగ్రెసు, ఎన్సీపి కూటమి చీలడం తనకు ఇష్టం లేదని శరద్ పవార్ అన్నారు. వచ్చే నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 18వ తేదీన ప్రారంభమవుతుంది. ఇది 25వ తేదీతో ముగుస్తుంది. ఈలోగా సీట్ల సర్దుబాటు జరగాల్సి ఉంటుంది. 2004లో పోటీ చేసిన స్థానాల కన్నా 13 సీట్లను ఎక్కువ తీసుకుని కాంగ్రెసు 179 సీట్లకు ఈసారి పోటీ చేయాలని భావిస్తోంది. ఎన్సీపికి 109 సీట్లను కేటాయించాలని భావిస్తోంది. 2004 ఎన్నికల్లో ఎన్సీపి 122 స్థానాలకు పోటీ చేసింది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications