గెలుపు సంతోషకరం: రోశయ్య

తనకు ఉత్తరాంధ్ర చాలా కాలం నుంచి తెలుసునని, మంత్రి ధర్మాన పుట్టక ముందు నుంచి తనకు ఆ ప్రాంతంతో అనుబంధం ఉందని, మొదటి నుంచీ ఈ ప్రాంతం కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉంటూ వచ్చిందని, అయితే క్రమంగా పరిస్థితి మారుతోందని, కాంగ్రెసుపై ప్రజల అభిమానం పెరుగుతోందని ఆయన చెప్పారు. వైయస్ మృతి తర్వాత ప్రజలు టెక్కలిలో కాంగ్రెసుకు పట్టం కట్టారని ఆయన అన్నారు. విజయానికి కృషి చేసిన జిల్లా కాంగ్రెసు నాయకత్వాన్ని, కార్యకర్తలను, మంత్రులను ఆయన అభినందించారు.
More From
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications