కెవిపి ఆశ నిరాశే...

ప్రణబ్ ముఖర్జీని ఆంధ్రప్రదేశ్ కు చెందిన కె. కేశవరావు కూడా కలుసుకున్నారు. తాను రాష్ట్రం గురించి ప్రణబ్ ను కలవలేదని, పశ్చిమ బెంగాల్ పై మాట్లాడేందుకే కలిశానని కేశవరావు మీడియా ప్రతినిధులకు చెప్పారు. అధిష్ఠానం అందరితో మాట్లాడి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని కేశవరావు అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారు, ఆలస్యం అయినా ఇబ్బందిలేదని ఆయన అన్నారు. కెవిపి రామచందర్ రావు ఆదివారం కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలుసుకున్నారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పార్టీ తగిన నిర్ణయం తీసుకుంటుందని వీరప్ప మొయిలీ అన్నారు రాష్ట్రంలో నాలుగున్నరేళ్లు ప్రభుత్వాన్ని అందించాల్సి ఉందని, తగిన సమయంలో సరైన పరిష్కార మార్గం కనుక్కుంటామని ఆయన అన్నారు. సోనియాతో మాట్లాడిన తర్వతా ఏ విషయమూ చెబుతామని ప్రణబ్ తనతో చెప్పినట్లు కెవిపి రామచందర్ రావు మీడియా ప్రతినిధులతో అన్నారు.
-
అదే జరిగితే.. హన్మకొండ చౌరస్తాలో ఉరి వేసుకుంటానన్న మాజీ అసెంబ్లీ స్పీకర్ -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం!












Click it and Unblock the Notifications