Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రమాదంలో 6గురు యాత్రికుల మృతి

Orissa
భువనేశ్వర్: ఒరిస్సాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు యాత్రికులు మరణించినట్లు పోలీసులు గురువారం చెప్పారు. వీరు ఉత్తరప్రదేశ్ కు చెందినవారని వారు చెప్పారు. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టడంతో పూరీ నుంచి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

ఒరిస్సాలోని భద్రక్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పూరీ నుంచి తిరిగి వెళ్తున్న యాత్రికుల బస్సు రోడ్డు పక్కన ఆగింది. వేగంగా వచ్చిన ట్రక్కు ఆ బస్సును వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. యాత్రికులు ఉత్తరప్రదేశ్ లోని బలరాంపూర్ కు చెందినవారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+