పథకాలపై ఫిర్యాదుకు కాల్ సెంటర్
ఉపాధి హామీ, ఐకెపి, అభయహస్తం, ఇందిర ప్రభ, పింఛన్ల పథకాలపై అవకతవకలను ప్రజలు నేరుగా ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రభుత్వం ఇచ్చింది. గ్రామీణాభివృద్ధి శాఖ కింద ఈ పథకాలు అమలవుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ 24 గంటలు పనిచేస్తుంది. తొలి ఫిర్యాదు కెనరా బ్యాంక్ మేనేజర్ పై అందింది.
Comments
Story first published: Saturday, September 19, 2009, 14:07 [IST]