హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫీజు కట్టలేదని విద్యార్థిని ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులోని బాలానగర్ లో ఇంటర్మీడియట్ విద్యార్థిని శిరీష శనివారంనాడు ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాయల్ కళాశాలలో చదువుతోంది. తండ్రి కళాశాల ఫీజు చెల్లించకపోవడంతో మనస్తాపానికి గురై ఆ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు ఆమె ఒక లేఖ రాసి పెట్టి ప్రాణాలు తీసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలిక శవాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలవరం కలిగించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X