హైదరాబాద్:
హైదరాబాదులోని
బాలానగర్
లో
ఇంటర్మీడియట్
విద్యార్థిని
శిరీష
శనివారంనాడు
ఆత్మహత్య
చేసుకుంది.
ఆమె
రాయల్
కళాశాలలో
చదువుతోంది.
తండ్రి
కళాశాల
ఫీజు
చెల్లించకపోవడంతో
మనస్తాపానికి
గురై
ఆ
అమ్మాయి
ఆత్మహత్యకు
పాల్పడింది.
ఈ
మేరకు
ఆమె
ఒక
లేఖ
రాసి
పెట్టి
ప్రాణాలు
తీసుకుంది.
పోలీసులు
సంఘటనా
స్థలానికి
చేరుకుని
దర్యాప్తు
ప్రారంభించారు.
బాలిక
శవాన్ని
వారు
స్వాధీనం
చేసుకున్నారు.
ఈ
సంఘటన
స్థానికంగా
తీవ్ర
కలవరం
కలిగించింది.