అసోంలో భారీ భూకంపం

గౌహతిలోని భారీ నిర్మాణాలు, భవంతులు బీటలు వారినట్లు తెలుస్తోంది. ఆగస్టు 13వ తేదీ నుంచి తీవ్రంగా ఈ ప్రాంతాలను భూకంపం తాకడం వరుసగా ఇదే ఐదో సారి. ఉత్తర బెంగాల్ ప్రాంతాలను, ఆ రాష్ట్ర రాజధాని కోల్ కత్తాను కూడా భూకంపం తాకింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు.












Click it and Unblock the Notifications