జగన్ పై కుట్ర అబద్ధం: కెకె

కాంగ్రెసుకు ఒక పద్ధతి ఉందని కేశవరావును కలిసిన మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనేది తమ డిమాండ్ కాదని, అది తమ కోరిక అని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ కోరికను పార్టీ అధిష్ఠాన వర్గం పరిగణనలోకి తీసుకుంటుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసు సిద్ధాంతం ఉన్న పార్టీ అని ఆయన అన్నారు.
ఇదిలా వుంటే, తాజా రాజకీయ పరిణామాలపై దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు కెవిపి రామచందర్ రావును పలువురు కాంగ్రెసు నాయకులు కలుస్తూనే ఉన్నారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాధ్యమిక విద్యా మంత్రి మాణిక్యవర ప్రసాద రావు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కెవిపిని కలుసుకున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు నియోజక వర్గాల సమస్యలు, వాటి అభివృద్ధిపై కెవిపితో చర్చించినట్లు మాణిక్యవర ప్రసాద్ చెప్పారు.
More From
-
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే?












Click it and Unblock the Notifications