జగన్ ను సిఎం చేయాల్సిందే: రోజా

ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి బీహార్ ముఖ్యమంత్రి అయిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వయస్సులో తమ కన్నా చిన్నవాడైనా వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించే సత్తా జగన్ కు మాత్రమే ఉందని ఆమె అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రజాభిప్రాయాన్ని కాంగ్రెసు పార్టీ అధిష్ఠాన వర్గం గౌరవిస్తుందనే పూర్తి విశ్వాసం తనకు ఉందని రోజా అన్నారు.
ఇడుపులపాయలో ఉన్న జగన్ ను కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో పాటు పలువురు పరామర్శించారు. జగన్ ను పరామర్శించేందుకు పెద్ద యెత్తున ప్రజలు తరలి వస్తున్నారు. తనను పరామర్శించడానికి వస్తున్న ప్రజలకు జగన్ ధైర్యవచనాలు చెబుతున్నారు. జగన్ సోమవారం మరోసారి తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. వైయస్ రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మి, కూతురు షర్మిలా కూడా వైయస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications