కెసిఆర్ దర్బార్ కు సై: రెబెల్స్

కాగా, తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెసులో చేరిన కెకె మహేందర్ రెడ్డి కెసిఆర్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. తాము నిర్వహించే ప్రజా దర్బార్ కు కెసిఆర్ హాజరు కావాలని ఆయన సవాల్ చేశారు. తామే హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో దర్బార్ ఏర్పాటు చేస్తామని, దీనికి కెసిఆర్ హాజరు కావాలని ఆయన అన్నారు. తాము వేసిన ప్రశ్నలకు కెసిఆర్ సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకనే కెసిఆర్ ఢిల్లీ పారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications