కెసిఆర్ దర్బార్ కు సై: రెబెల్స్

కాగా, తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెసులో చేరిన కెకె మహేందర్ రెడ్డి కెసిఆర్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. తాము నిర్వహించే ప్రజా దర్బార్ కు కెసిఆర్ హాజరు కావాలని ఆయన సవాల్ చేశారు. తామే హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో దర్బార్ ఏర్పాటు చేస్తామని, దీనికి కెసిఆర్ హాజరు కావాలని ఆయన అన్నారు. తాము వేసిన ప్రశ్నలకు కెసిఆర్ సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాము ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకనే కెసిఆర్ ఢిల్లీ పారిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications