వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రమాదంలో 13 మంది దుర్మరణం
మృతుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులని తెలుస్తోంది. వారు నంద్యాలలోని సరస్వతీనగర్ కు చెందినవారని సమాచారం. సోమవారం రంజాన్ పర్వదినం నిర్వహించుకుని నంద్యాల నుంచి వీరు విహార యాత్రకు బయలుదేరారు. మృతులు 20 లోపు వయస్సున్నవారే. దీంతో సంఘటనా స్థలంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొని ఉంది.
Comments
Story first published: Tuesday, September 22, 2009, 11:16 [IST]