సయీద్ పై చర్య చేపట్టాల్సిందే: కృష్ణ
న్యూయార్క్: జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్ ను ముంబై దాడుల కేసులో పాకిస్తాన్ ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ఎం కృష్ణ డిమాండ్ చేశారు. ముంబై దాడుల సూత్రధారి సయీద్ అనే విషయంలో తమ వైఖరిలో ఏ విధమైన అస్పష్టత లేదని ఆయనఅన్నారు. న్యూయార్క్ లోని ఓ న్యూస్ చానెల్ తో ఆయన మాట్లాడారు. ముంబై దాడుల కుట్రదారులను శిక్షించాల్సిందేనని ఆయన అన్నారు.
సయీద్ పై చర్య విషయంలో పాకిస్తాన్ చర్యలపై రకరకాల కథనాలు వస్తున్నాయని ఆయన అన్నారు. ముంబై దాడుల విషయంలో పాకిస్తాన్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేదే తమకు కావాల్సిందని, ముంబై దాడుల కేసులో సయీద్ పై కేసులు పెట్టాలని తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఈ విషయంలో పాకిస్తాన్ వెంటనే చర్యలు చేపట్టాలని కూడా ఆయన అన్నారు. కంటి తుడుపు చర్యలను తాము అనుమతించబోమని ఆయన అన్నారు. సయాద్ పై కేసు పెట్టే విషయంలో పాకిస్తాన్ పై ఒత్తిడి కొనసాగిస్తూనే ఉంటామని ఆయన చెప్పారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications