నేదురమల్లితో కేశవరావు భేటీ

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇటీవల కాంగ్రెసు పార్టీ అధిష్ఠాన వర్గం నేదురమల్లి జనార్దన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది. ఆయనతో అధిష్ఠాన వర్గం ఏం మాట్లాడిందీ తెలియడం లేదు. అలాగే ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన కేశవరావు నివాసం పార్టీ నాయకుల సందర్శనతో సందడిగా ఉంటోంది. ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం గురించి కేశవరావుతో వారు చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications