తెరాస కీలక నేతల అరెస్టు

మంచిర్యాలకు బయలుదేరిన తెరాస నేత నాయని నర్సింహారెడ్డి, నారదాసు, కెప్టెన్ లక్ష్మీకాంతరావులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్, వినయ్ భాస్కర్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాలలో ప్రజాకోర్టు నిర్వహించి తీరుతామని నాయని నర్సింహారెడ్డి అంటున్నారు. పోలీసులు ప్రజాకోర్టు నిర్వహణకు అనుమతి నిరాకరించారు. కోర్టుకు వెళ్లయినా సరే ప్రజాకోర్టు నిర్వహణకు అనుతి తెచ్చుకుంటామని నాయని అంటున్నారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు మంచిర్యాలకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications