రాష్ట్రపతి కొడుకపై పోటీయా: చవాన్

గత పదేళ్లుగా దేశ్ ముఖ్ అమరావతి నియోజకవర్గం నుంచి కాంగ్రెసు తరఫున శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రపతి భర్త దేవిసింగ్ షెకావత్ ఒత్తిడికి తలొగ్గి పార్టీ అధిష్ఠానం రాజేసంద్ర సింగ్ కు అమరావతి టికెట్ ఇచ్చింది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి దేవిసింగ్ షెకావత్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. అయితే రాజేంద్ర సింగ్ కు టికెట్ ఇచ్చే విషయంలో ఎవరి నుంచి కూడా ఒత్తిడి లేదని, రాజేంద్ర సింగ్ పార్టీని కోరారని అశోక్ చవాన్ చెప్పారు.












Click it and Unblock the Notifications