డి శ్రీనివాస్ కు వైయస్ జగన్ షాక్

వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసే వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టకూడదని ప్రకాశం జిల్లాలో యువజన కాంగ్రెసు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డిఎస్ వీడియో కాన్ఫరెన్స్ ను అడ్డుకున్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ నినాదాలు చేశారు. కరీంనగర్ లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జగన్ ను ముఖ్యమంత్రి చేసే వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అడ్డుకుంటామని కరీంనగర్ జిల్లా నేతలు అన్నారు. టెలికాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత జగన్ కు మద్దతుగా కాంగ్రెసు కార్యాలయంలో పెద్ద యెత్తున నినాదాలు చేశారు.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications