మీ అందరితో ఉంటా: జగన్

వైయస్ రాజశేఖర రెడ్డి తనకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడని, వైయస్సార్ మన అందరి జీవితాలను ప్రభావితం చేశారని, కాబట్టే నాన్న చనిపోయినా మీరంతా లక్షలాదిగా తరలి వచ్చి తనను, తన కుటుంబాన్ని ఓదార్చారని, మీ వెంట ఉంటామని తనకు ధైర్యం చెప్పారని ఆయన అన్నారు. మీరంతా ఇచ్చిన కొండంత బలం ఇచ్చారని, అందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని ఆయన అన్నారు. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఒక పెద్ద పీడకల అయితే బాగుండనని అనిపిస్తోందని ఆయన అన్నారు. తాను పావురాల గుట్టకు వెళ్లి వచ్చానని, పావురాల గుట్టను తలుచుకున్నప్పుడల్లా నాన్న గుర్తు వస్తారని ఆయన అన్నారు. గత 20 రోజులుగా మీరంతా తనపై అభిమానం, ఆదరణ చూపారంటూ ప్రజలనుద్దేశించి జగన్ అన్నారు. తనను, తన కుటుంబాన్ని ఓదార్చారని, అందుకు రెండు చేతులూ జోడించి నమస్కారం చేస్తున్నానని ఆయన అన్నారు.
More From
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications