స్వైన్‌ఫ్లూ తో ప్రాణాలు పోవు: మంత్రి నాగేందర్‌

హైదరాబాద్‌: స్వైన్‌ఫ్లూ ప్రాణాలు తీసేంత ప్రమాదం కాదని చికిత్స ద్వారా త్వరగానే నయం అవుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ అవగాహన ర్యాలీని ఆయన ఈరోజు ప్రారంభించారు. ప్రజల్లో ఈ వ్యాధిపై మరింత అవగాహన తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. గాంధీ ఆసుపత్రినుంచి ప్రారంభమైన ర్యాలీ భోలక్‌పూర్‌ వరకు కొనసాగింది. భోలక్‌పూర్‌లో వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+