వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వైన్‌ఫ్లూ తో ప్రాణాలు పోవు: మంత్రి నాగేందర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: స్వైన్‌ఫ్లూ ప్రాణాలు తీసేంత ప్రమాదం కాదని చికిత్స ద్వారా త్వరగానే నయం అవుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ అవగాహన ర్యాలీని ఆయన ఈరోజు ప్రారంభించారు. ప్రజల్లో ఈ వ్యాధిపై మరింత అవగాహన తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. గాంధీ ఆసుపత్రినుంచి ప్రారంభమైన ర్యాలీ భోలక్‌పూర్‌ వరకు కొనసాగింది. భోలక్‌పూర్‌లో వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X