గాంధీ జయంతికి 947 మంది జీవితఖైదులు విడుదల

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 947 మంది సత్ప్రవర్తన కలిగిన జీవితఖైదులను విడుదల చెయ్యాలని నిర్ణయించినా జి.సతీష్ అనే న్యాయవాది ఈ విషయమై సుప్రీం కోర్టులో కేసు వెయ్యడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కానీ సుప్రీం కోర్టు ఆయన పిటీషన్ తిరస్కరించడంతో ఖైదీల విడుదలకు మార్గం సుగమమయింది. ఈ మేరకు హోం మినిష్టర్ సబితా ఇంద్రా రెడ్డి పలుమార్లు జైళ్లు, పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి అర్హులైన ఖైదీల జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జైళ్ల శాఖకు ప్రభుత్వం గురువారం పంపనుంది.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications