Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గాంధీ జయంతికి 947 మంది జీవితఖైదులు విడుదల

Sabitha Indra Reddy
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చెయ్యాలనుకున్న సత్ప్రవర్తన కలిగిన జీవితఖైదులకు, అప్పుడు చుక్కెదురైనా గాంధీజయంతి సందర్భంగా విడుదల చేసేందుకు మార్గం సుగమమయింది. అర్హులయిన జీవితఖైదులను విడుదల చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గవర్నర్ ఎన్ డీ తివారీ ఆమోదం కూడా లభించింది.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 947 మంది సత్ప్రవర్తన కలిగిన జీవితఖైదులను విడుదల చెయ్యాలని నిర్ణయించినా జి.సతీష్ అనే న్యాయవాది ఈ విషయమై సుప్రీం కోర్టులో కేసు వెయ్యడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కానీ సుప్రీం కోర్టు ఆయన పిటీషన్ తిరస్కరించడంతో ఖైదీల విడుదలకు మార్గం సుగమమయింది. ఈ మేరకు హోం మినిష్టర్ సబితా ఇంద్రా రెడ్డి పలుమార్లు జైళ్లు, పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి అర్హులైన ఖైదీల జాబితాను విడుదల చేశారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జైళ్ల శాఖకు ప్రభుత్వం గురువారం పంపనుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+